Chitram news
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 1:23 pm Editor : Chitram news

మాధవపట్నం  సందర్శించిన కాకినాడ జిల్లా  పంచాయతీ అధికారి రవి కుమార్

మాధవపట్నం  సందర్శించిన కాకినాడ జిల్లా  పంచాయతీ అధికారి రవి కుమార్

చిత్రం న్యూస్ ,సామర్లకోట : కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ మంగళవారం మాధవపట్నం  సందర్శించారు. SWPC ,IVRS కాల్స్ క్లోరినేషన్ రిపోర్ట్స్ ముఖ్యంగా సమిత్వ పై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో ఎం.భైరవమూర్తి, పంచాయతీ కార్యదర్శి టి.సత్యనారాయణ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, DPRC టీం రాజా పాల్గొన్నారు.