మాధవపట్నం సందర్శించిన కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి రవి కుమార్
చిత్రం న్యూస్ ,సామర్లకోట : కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ మంగళవారం మాధవపట్నం సందర్శించారు. SWPC ,IVRS కాల్స్ క్లోరినేషన్ రిపోర్ట్స్ ముఖ్యంగా సమిత్వ పై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో ఎం.భైరవమూర్తి, పంచాయతీ కార్యదర్శి టి.సత్యనారాయణ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, DPRC టీం రాజా పాల్గొన్నారు.