ఆకట్టుకుంటున్న బాలల గణేష్ మండలి వినాయకుడు
ఆకట్టుకుంటున్న బాలల గణేష్ మండలి వినాయకుడు రెడ్డి కాలనీలో సామూహికంగా మహిళల ప్రత్యేక పూజలు చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విఘ్నేశ్వరుని భారీ ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెడ్డి కాలనీలో ఈ గణనాథుని ప్రతిమ కొలువుదీరింది. ఆదివారం మహిళలంతా కలిసి సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. బాలల గణేష్ మండలి వినాయకుడు భక్తుల జయ...