చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలి
చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలి చిత్రం న్యూస్, బేల: విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని అడనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం వరూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి నోటుబుక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణతో మెలిగి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. మా ఫౌండేషన్ తరపున ఎల్లవేళలా పేద విద్యార్థులకు,...