Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వరద నీటిలో చిక్కుకుపోయిన ఎంజేపీ విద్యార్థులు

వరద నీటిలో చిక్కుకుపోయిన ఎంజేపీ విద్యార్థులు చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్  పట్టణంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టణం మొత్తం జలమయమైంది. మండల కేంద్రంలోని ప్రభుత్వ మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల ప్రాంగణం వరద నీటిలో చిక్కుకుంది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకొని, వరద నీటిలో ఉన్న తమ పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. అదేవిధంగా పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం, సాయి మాధవ్ నగర్ కాలనీలు వంటి...

Read Full Article

Share with friends