Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

BORANCHU SEEEKANTH REDDY-బోరంచు నివాసంలో గణనాథునికి పూజలు

BORANCHU SEEEKANTH REDDY-బోరంచు నివాసంలో గణనాథునికి పూజలు చిత్రం న్యూస్, మావల: ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో కొలువు దీరిన వినాయకునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు రచన- శ్రీకాంత్ రెడ్డి దంపతులు పూజాది కార్యక్రమంలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వినాయకుడికి ప్రీతి పాత్రమైన 21 రకాల కూరగాయలతో తయారు చేసిన వంటకాలతో, ఉండ్రాల పాయసంతో...

Read Full Article

Share with friends