Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలి

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలి *కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి డిమాండ్ చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలని కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని  జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్ గంగా పరీవాహక ప్రాంతాల్లో  అధికంగా సోయా, పత్తి,...

Read Full Article

Share with friends