జీవో 49 రద్దు చేయాలి_బీజేపి ఎమ్మెల్యేలు
జీవో 49 రద్దు చేయాలి_బీజేపి ఎమ్మెల్యేలు *సత్యాగ్రహ దీక్ష చేపట్టిన పాల్వాయి హరీశ్ *నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేసిన బీజేపీ ఎమ్మెల్యేలు చిత్రం న్యూస్, కాగజ్ నగర్: సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన సత్యాగ్రహ దీక్ష ను బీజేపి ఎమ్మెల్యేలు విరమింపజేసారు. జీవో 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. శుక్రవారం పాల్వాయి హరీష్ బాబును బీజేపీ ఎమ్మెల్యేలు...