వాటర్ ఫాల్ లో పడి వైమానిక జవాన్ మృతి
వాటర్ ఫాల్ లో పడి వైమానిక జవాన్ మృతి *తరోడ గ్రామంలో విషాద ఛాయలు *కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఫోన్ చేసిన ఎమ్మెల్యే రామారావు పటేల్ చిత్రం న్యూస్, ముథోల్ : నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని తరోడ గ్రామానికి చెందిన లక్ష్మీ ఈశ్వర్ ప్రసాద్ అనే వైమానిక జవాన్ ఆగ్రాలోని దమ్మోహ వాటర్ ఫాల్ కు బుధవారం స్థానిక సహోద్యోగులతో వెళ్లారు. అక్కడే ప్రమాదవశాత్తుపడి మృతి గల్లంతయ్యాడు. స్థానిక పోలీసులు జాలర్లతో వాటర్ ఫాల్...