Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్:  భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను  బుధవారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రజా భవన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  లోక ప్రవీణ్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ...

Read Full Article

Share with friends