Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి చిత్రం న్యూస్, బేల: ఏకదాటిగా కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని ఖోగ్దూర్ ,మాoగ్రుడ్ గ్రామాలలో మంగళవారం మండల నాయకులతో కలిసి పంట నష్టపోయిన రైతుల చేలను పరిశీలించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు....

Read Full Article

Share with friends