వరద నీటిలో ఇచ్చోడ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల
వరద నీటిలో మునిగిన ఇచ్చోడ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ చిత్రం న్యూస్ బోథ్: ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి ఇచ్చోడ మండల కేంద్రంలో గల బాలికల రెసిడెన్షియల్ పాఠశాల వరద నీటితో మునిగింది. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తక్షణమే పాఠశాలకు చేరి పరిస్థితులను పరిశీలించారు. [video width="1280" height="720" mp4="https://chitramnews.com/wp-content/uploads/2025/08/VID-20250816-WA0132.mp4"][/video] ఈ సందర్భంగా విద్యార్థినులకు ధైర్యం...