సామాజిక సమరసతలో మహిళల పాత్ర
సామాజిక సమరసత లో మహిళల పాత్ర చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో గురువారం "సామాజిక సమరసత లో మహిళల పాత్ర" అనే అంశంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఆవరణలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా హాజరైన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రుక్మిణి దేవి మహిళలు సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడంలో ముఖ్య పాత్ర గురించి మాట్లాడారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రమ్యా రావు...