Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థులు  కష్టపడి చదివి  ఉన్నతంగా ఎదగాలి

విద్యార్థులు  కష్టపడి చదివి  ఉన్నతంగా ఎదగాలి *మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో, పలు గ్రామాలతో పాటు విద్యార్థులు చదువుతోపాటు మంచి క్రమశిక్షణతో మెలగాలని మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ విద్యార్థులకు సూచించారు. ఆడనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ బేల మాజీ జెట్పిటిసి అక్షిత సతీష్ పవార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమo చెయ్యడం చాలా సంతోషకరం.సతీష్ పవార్ బేల మండలంలోని అనేక పాఠశాల...

Read Full Article

Share with friends