ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్ అభిలాష అభినవ్ చిత్రం న్యూస్, నిర్మల్ :ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఆమె స్వయంగా అర్జీలు స్వీకరించారు. బాధితులకు సమస్య తెలుసుకొని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలను సమన్వయంతో...