Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతు భీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి

 రైతు భీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి చిత్రం న్యూస్, భైంసా: 2025–26 సంవత్సరానికి అర్హులైన కొత్త రైతులు రైతు బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల మునుపటి డేటాను ఈ నెల 12లోపు అధికారులు పునరుద్ధరిస్తారని, కొత్త నమోదు గడువు 13తో ముగుస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి, గడువులోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్  పేర్కొన్నారు.

Read Full Article

Share with friends