ఘనంగా శ్రీ వేంకటేశ్వర ఆలయంలో అన్నదానం
చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కూర గ్రామంలోని సుప్రసిద్ధ శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం శ్రావణ నక్షత్రం, శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నప్రసాదం {అన్నదానము } దాతల సహకారంతో ఘనంగా నిర్వహించారు
దాత కొంగల మల్లేష్ కుటుంబం అన్నదానం చేశారు. ప్రతి శనివారం అన్న ప్రసాదం ఉంటుందన్నారు. భజన కార్యక్రమం ఉదయం 9 గంటలకు ఉంటుందని ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు ప్రధాన అర్చకులు గుడిపాటి రామాంజనేయులు తెలిపారు.

