Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అనురాగ బంధాల‌ను పెంపొందించే పండగ రాఖీ_ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు రాఖీ కడుతున్న మహిళలు చిత్రం న్యూస్, శ్రీకాకుళం:  సోదరీ, సోదరుల మధ్య ఆత్మీయతలు, అనురాగాలకు ప్ర‌తీక‌గా నిలిచే పండుగ రక్షా బంధన్ అని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగింటి ఆడపడచులందరికీ ఆయన రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సోద‌ర భావానికీ, స‌హోద‌ర త‌త్వానికీ సోద‌ర, సోద‌రీమ‌ణుల బంధానికీ తార్కాణంగా నిలుస్తోందని, జీవితాంతం ఒక సోద‌ర బంధం అండగా...

Read Full Article

Share with friends