Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ధర్నాలో పాల్గొననున్న సొనాల మండల కాంగ్రెస్ నాయకులు

 ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలో  సొనాల మండల కాంగ్రెస్ నాయకులు చిత్రం న్యూస్, సొనాల:  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో  బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలోపాల్గొనేందుకు ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కాంగ్రెస్ నాయకులు  తరలివెళ్లారు.  ఈతామెంతో తమకంతా అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేయకుండా బీసీలను మోసం చేస్తున్నందుకుగాను అధిష్టానం...

Read Full Article

Share with friends