ధర్నాలో పాల్గొననున్న సొనాల మండల కాంగ్రెస్ నాయకులు
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలో సొనాల మండల కాంగ్రెస్ నాయకులు చిత్రం న్యూస్, సొనాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలోపాల్గొనేందుకు ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు. ఈతామెంతో తమకంతా అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేయకుండా బీసీలను మోసం చేస్తున్నందుకుగాను అధిష్టానం...