Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మహా గర్జన సభను విజయవంతం చేయండి

మహా గర్జన సభను విజయవంతం చేయండి *పద్మశ్రీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రం న్యూస్, భైంసా: ఆగస్టు 13న హైదరాబాద్‌లో జరిగే మహాగర్జన సభకు గ్రామంలో ఉన్న  పెన్షన్ దారులు  అధిక సంఖ్యలో తరలివచ్చి పాల్గొనాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా, ఆర్మూర్ లో జరిగిన సభలో వికలాంగుల పెన్షన్ రూ.6 వేలు, వృద్దుల, వితంతువుల చేయూత పెన్షన్  రూ.4 వేలు, తీవ్రమైన వైకల్యం కలిగిన వారికి...

Read Full Article

Share with friends