Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని చలో ఆదిలాబాద్ 

కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్తున్న  వీహెచ్ పీఎస్ సభ్యులు చిత్రం న్యూస్, బోథ్:  వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం చలో ఆదిలాబాద్ కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద  నిర్వహించే దీక్షకు బోథ్ నుండి వికలాంగుల హక్కుల పోరాట సమితి సంఘం సభ్యులు  తరలివెళ్లారు. అనంతరం వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ మాట్లాడుతూ.. వికలాంగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. రూ.4 వేల పెన్షన్ ...

Read Full Article

Share with friends