Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదివాసుల సంక్షేమానికి ప్రత్యేక కృషి- పాయల్ శంకర్ 

చప్రాలలో  శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే  పాయల్ శంకర్  చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల గ్రామంలో జన్ మన్ పథకం కింద రూ.2.30 కోట్ల  నిధుల వ్యయంతో నిర్మించనున్న బాలుర హాస్టల్ బిల్డింగ్ నిర్మాణ పనులకు మంగళవారం భూమి పూజ చేసి శిలా ఫలకం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ..ఆదివాసుల అభివృద్ధికి కేంద్రం జన్ మన్ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. జన్ మన్ నిధుల ద్వారా ఆదివాసి గ్రామాల నెలకొన్న...

Read Full Article

Share with friends