Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సమస్యల పరిష్కారానికి దశాల వారీగా పోరాటాలు 

పోరాటాలకు సంబంధించి కరపత్రాలు విడుదల చేస్తున్న ఎంఇఓ కోల నరసింహులు, ప్రధానోపాధ్యాయుడు జాడి సుదర్శన్ చిత్రం న్యూస్, బేల: పాఠశాల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ( యూఎస్పీసీ) ఆధ్వర్యంలో దశలవారీగా పోరాట కార్యక్రమాలు చేపడుతున్నట్టు టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు అశోక్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి కోల నరసింహులు, ప్రధానోపాధ్యాయులు జాడి సుదర్శన్ చేతుల మీదుగా పోరాటాలకు సంబంధించిన కరపత్రాలను...

Read Full Article

Share with friends