Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ బడి పిల్లలకు వైట్ యూనిఫామ్ పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు ప్రకాష్

వైట్ యూనిఫామ్ పంపిణీ చేసిన ప్రభుత్వ బడి పిల్లలతో ఉపాధ్యాయుడు ప్రకాష్, మండల అధికారులు చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ జిల్లా  సాత్నాల మండలంలోని కాన్ప  మేడిగూడ రోడ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు  సవాయి ప్రకాష్ , ఆయన కుమారుడు, కోడలు పాఠశాలలో గల మొత్తం101 విద్యార్థులకు రూ.30 వేల విలువగల వైట్ యూనిఫాంలను  అందజేసి ఉదారత చాటారు.  ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ మాట్లాడుతూ.. తమ పాఠశాల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా అన్ని...

Read Full Article

Share with friends