పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆటల పండగ వాతావరణం
పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆటల పండగ వాతావరణం చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో మంగళవారం నుండి మూడు రోజులపాటు ప్రాంతీయ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి 450 మంది క్రీడాకారులు తరలివచ్చారు. ఈ క్రీడాకారులు అందరూ వారి వారి నవోదయ విద్యాలయాల్లో నుండి ఎంపిక చేయబడి పెద్దాపురం నవోదయ విద్యాలయంలో జరగబోతున్న ప్రాంతీయ కబడ్డీ పోటీలో పాల్గొంటున్నారు. ఈ రీజనల్...