Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అభివృద్ధిని చూసి బీజేపీలో చేరిక 

బీజేపీలో చేరుతున్న వారికి పార్టీ కండువా కప్పుతున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీ లో చేరుతున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్  అన్నారు. సోమవారం ఆదిలాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జైనథ్ మండలం ఆనంద్ పూర్ లో యువ నాయకుడు విశాల్ ఆధ్వర్యంలో సాత్నాల మండలం సాంగ్వి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే సమక్షంలో...

Read Full Article

Share with friends