Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అమర జవాన్లకు ఘన నివాళి

అమర జవాన్లకు  నివాళుర్పిస్తున్న భజరంగ్ దళ్  నాయకులు చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని శివాజీ కూడలి వద్ద కార్గిల్ విజయ్ దివస్ ను భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం  ఘనంగా నిర్వహించారు.  అమరులైన జవాన్లకు నాయకులు నివాళుర్పించారు. ఈ సందర్భంగా భజరంగ్ దళ్ మండల అధ్యక్షులు అగార్కర్ ఆకాష్ మాట్లాడుతూ..జులై 26వ తేదీతో కార్గిల్ యుద్దం ముగిసి నేటితో 26 ఏళ్లు పూర్తయిందని అన్నారు. ఈ యుద్ధంలో మృతి చెందిన జవాన్లకు ఘనంగా...

Read Full Article

Share with friends