సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న దృశ్యం చిత్రం న్యూస్, పెద్దాపురం: ఎన్నికల సమయంలో కూటమి నేతలు లారీ డ్రైవర్స్, ఓనర్స్ కు గ్రీన్ టాక్స్ తగ్గిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుని, తక్షణమే దానిని అమలు చేసిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పెద్దాపురం మండలం లారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్షీరాభీషేకం నిర్వహించారు. పెద్దాపురం పాండవుల మెట్ట వద్ద...