Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బేల ఎస్ఐ మధు కృష్ణను కలిసిన భజరంగ్ దళ్ నాయకులు

బేల ఎస్ఐ మధు కృష్ణను కలిసిన భజరంగ్ దళ్ నాయకులు చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండల నూతన ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన యానకి మధుకృష్ణను భజరంగ్ దళ్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.  భజరంగ్ దళ్  అధ్యక్షుడు అగార్కర్ ఆకాష్ మాట్లాడుతూ..శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ దళ్ బేల మండల  ఉపాధ్యక్షులు...

Read Full Article

Share with friends