Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి *మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ  ఛైర్మన్ మాసం అనిల్ కుమార్ చిత్రం న్యూస్, బోథ్ : 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్  అన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యం లో మన బాధ్యత అని, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు.   ఓటు హక్కు...

Read Full Article

Share with friends