విద్యార్థులకు ట్యాబ్స్ అందజేసిన ఎంపీ గోడం నగేష్
విద్యార్థులకు ట్యాబ్స్ అందజేసిన ఎంపీ గోడం నగేష్ చిత్రం న్యూస్, సొనాల: సొనాల మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సీఎస్ఆర్, ఓఎన్జీసీ కలిసి అదిలాబాద్ ఎంపీ గోడo నగేష్ గారి సమక్షంలో పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు దాదాపుగా 40 ట్యాబ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు నగేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా విద్యార్థులకు సోషల్ మీడియా , ఏ ఐ ద్వారా ట్యాబ్లెట్స్ తో పిల్లలకు చదువు నేర్పించడం జరుగుతుంద న్నారు. ప్రైవేట్...