Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అ ‘పూర్వ’ విద్యార్థుల సమ్మేళనం

బోథ్ లో విద్యార్థుల అ'పూర్వ' సమ్మేళనం చిత్రం న్యూస్, బోథ్:  బోథ్ మండల కేంద్రంలో 1981_82  బ్యాచ్ కు చెందిన జడ్పీ ఉన్నత పాఠశాల1983_84 బ్యాచ్ కు చెందిన  ప్రభుత్వ జూనియర్ కళాశాల  పూర్వ విద్యార్టుల సమ్మేళనం ఆదివారం ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సుమారు 45 సంవత్సరాల క్రితం 16 ఏళ్ల వయసులో  పదో తరగతిలో విడిపోయి 60 ఏండ్ల వయసులో కలిసిన పూర్వ  విద్యార్థుల కలయికకు బోథ్ వేదికయ్యింది. తమకు చదువు చెప్పిన...

Read Full Article

Share with friends