Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బైక్ దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగింత

బైక్ దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగింత చిత్రం న్యూస్, బేల : బేల మండలంలోని పాఠన్ గ్రామ శివారులో బైక్ దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్ర లోని తడేగావ్ గ్రామంలో ఉమేష్ అనే రైతు రోడ్డు పైన బైక్ పెట్టి వ్యవసాయ పొలం పనులు చేస్తుండగా బేల మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్ ని గమనించి దొంగిలించారు. వెంటనే బైక్ యజమాని దొంగిలించిన దొంగల వెంట బైక్ తో వెంబడించి...

Read Full Article

Share with friends