Chitram news
Newspaper Banner
Date of Publish : 10 July 2025, 2:22 pm Editor : Chitram news

గురువుని సన్మానించిన పూర్వ విద్యార్థులు

గురువుని సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు

చిత్రం న్యూస్ బోథ్ : గురు పౌర్ణిమ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు  సురేష్ వైద్యను పూర్వ విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానించారు. మెర్గు భోజన్న. శ్రీనివాస్. రమేష్. ప్రసాద్, నాగభూషన్, గంగాధర్,K. రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.