కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ తుల అరుణ్ చిత్రం న్యూస్, సొనాల: సొనాల మండలంలోని చింతల్ బోరి గ్రామంలోని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర విచార్ విభాగ్ కోఆర్డినేటర్ తుల అరుణ్ వీరికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చింతల్ బోరి గ్రామ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు....