Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మాజీ ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి  సందర్భంగా పండ్లు పంపిణీ

మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి  సందర్భంగా పండ్లు పంపిణీ చిత్రం న్యూస్, బోథ్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ వీరాభిమాని అల్లం మనోహర్ సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నవీన్ రెడ్డి, స్టాఫ్ ఆధ్వర్యంలో  రోగులకు, గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి  పేదవాడికి అనేక పథకాలు లబ్ది చేకూరాయని ,  గొప్ప...

Read Full Article

Share with friends