ఇందిరమ్మ ఇండ్లు నమూనా ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
ఇందిరమ్మ ఇండ్లు నమూనా ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రం న్యూస్, శంకరపట్నం: మండలం కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి నూతనంగా నిర్మించబోయే ముఖద్వారానికిమానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ చేశారు. ఈ ముఖద్వారానికి నిర్మాణ దాతలు తాండ్ర నిర్మల, శంకర్ బాబు శాలువాతో సన్మానించారు. శ్రీ ఎల్లమ్మ ఆలయానికి ముఖద్వారం ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అనంతరం శంకర పట్నం రైతు వేదిక పక్కకు నూతనంగా నిర్మించిన నమూనా ఇందిరమ్మ...