Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎస్టీ హాస్టల్ లో  నాణ్యమైన భోజనం అందించాలి

ఎస్టీ హాస్టల్ లో  విద్యార్థులతో మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ బోథ్ మండల అధ్యక్షుడు మున్సిఫ్  చిత్రం న్యూస్,బోథ్:  విద్యార్థులకు ఇచ్చే భోజనంలో పురుగులు రావడం చాలా బాధాకరమని, నాణ్యమైన భోజనం అందించాలని ఏఐఎస్ఎఫ్ బోథ్ మండల అధ్యక్షుడు మున్సిఫ్  అన్నారు. బుధవారం బోథ్ ఎస్టీ హాస్టల్ ను సందర్శించారు.  ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నీళ్ల పప్పు పెట్టడం ,అన్నము సుద్ద సుద్దగా ఉడకడం ఈ విషయాన్ని ఓ విద్యార్థి హాస్టల్ ఇంచార్జిని ప్రశ్నించగా, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత గల...

Read Full Article

Share with friends