Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సంసిద్ధంగా జిల్లా విపత్తు నిర్వహణ బృందం

   *జిల్లాలో 20 మంది సిబ్బందితో పటిష్టంగా విపత్తు నిర్వహణ బృందం *వరదలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల సమయంలో అత్యవసరంగా స్పందించేందుకు డీడీఆర్ఎఫ్ బృందం *సాత్నాల ప్రాజెక్టు వద్ద బృంద సభ్యులతో శిక్షణలో పాల్గొని సిబ్బందికి సూచన *అత్యాధునిక  పరికరాలకు పూజ చేసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  చిత్రం న్యూస్, సాత్నాల: రానున్న వర్షాకాలం దృష్ట్యా ముందస్తు చర్యలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  దూర దృష్టితో జిల్లాలో ఎలాంటి...

Read Full Article

Share with friends