మరాఠీ వడ్రంగి సంఘం ఎన్నిక
అధ్యక్షులుగా కాయర్కర్ విలాస్, ప్రధాన కార్యదర్శిగా రాకొండే దత్తు ఎన్నిక
చిత్రం న్యూస్, సాత్నాల: మరాఠీ వడ్రంగి సంఘం సాత్నాల, అదిలాబాద్ గ్రామీణ మండలాల ను కలిపి ఒక సంఘంగా ఎన్నుకున్నారు.. ఆదివారం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాన్వె సంతోష్ ఎం. దిలీప్ సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కాయర్కర్ విలాస్, ప్రధాన కార్యదర్శిగా రాకోoడే దత్తు, గౌరవ అధ్యక్షులుగా లాండే ఊషన్న, ఉపాధ్యక్షులుగా చత్రపతి, కోశాధికారిగా శంకర్, సలహాదారులుగా అశోక్, గణేష్ లను ఎన్నుకున్నారు.