Logo
LIVE
హోం ఆరోగ్యం తెలంగాణ సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం

కరీంపేటలో బీజేపీ రచ్చబండ కార్యక్రమం

కరీంపేటలో బీజేపీ రచ్చబండ కార్యక్రమం

*శక్తి కేంద్రం ఇన్చార్జి రసమల శ్రీనివాస్

చిత్రం న్యూస్, శంకరపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో వికసిత్ భారత్ అమృత కాలం సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 ఏళ్లు పూర్తైన సందర్భంగా మండలంలోని  కరీంపేట శక్తి కేంద్రం పరిధిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ ఎస్టీ మోర్చ మండల అధ్యక్షుడు బిజిలి సారయ్య హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జి రాసమల శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు గోపి శ్రీనివాస్,నాయకులు మెడిశెట్టి రాజేష్, రొడ్డ స్వామి, మెడిశెట్టి రాకేష్, నాంపల్లి అజయ్, గుర్రం సదానందం, గంపల‌ శివాజీ, చింతం రాజు, రాజేశం, రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments

-Advertisement-

spot_img