Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మరిడమ్మ అమ్మవారి దేవస్థానం లో ఉత్సవ కమిటీ, అఖిల పక్ష  నాయకుల సమావేశం

మరిడమ్మ అమ్మవారి దేవస్థానం లో ఉత్సవ కమిటీ, అఖిల పక్ష  నాయకుల సమావేశం చిత్రం న్యూస్, పెద్దాపురం:  కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆషాడ మాస జాతర మహోత్సవములు జూన్ 24,నుండి జూలై 31వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో విజయలక్ష్మి తెలిపారు. 37 రోజులు జరిగే జాతర మహోత్సవాలకు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచనలు కోసం ఈ రోజు బీజెపీ తరుపున ,శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం లో ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ,...

Read Full Article

Share with friends