Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పెద్దాపురం బీ జే పీ కార్యాలయంలో మొక్కలు నాటిన రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ 

పెద్దాపురం బీ జే పీ కార్యాలయంలో మొక్కలు నాటిన రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్  చిత్రం న్యూస్, పెద్దాపురం: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా  పెద్దాపురం బిజెపి నియోజకవర్గ కార్యాలయం లో విశ్వ పర్యావరణ్ దివస్  కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ..ప్రతి ఒక్కరు మొక్కలు నాటి  పర్యావరణాన్ని కాపాడుకోవాలని కాలుష్య రహిత భారత దేశం కోసం పోరాడాలని, తద్వారా రాబోయే భావితరాలకు...

Read Full Article

Share with friends