Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సంస్థాగత ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి

సంస్థాగత ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి చిత్రం న్యూస్ ,పెద్దాపురం: సంస్థాగత ఎన్నికల లక్ష్యంగా పార్టీ బలోపేతం  దిశగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఎన్నికల పరిశీలకులు చిట్టూరి శ్రీనివాసరావు, వాడ్రేవు వీరబాబులు ఆన్నారు. పెద్దాపురం ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయం, సామర్లకోట బడుగు శ్రీకాంత్ ఆఫీస్, పెద్దాపురం రాజా సూరిబాబు రాజు ఇంటి దగ్గర జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ లో పాల్గొని నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి పార్టీ అధిష్టానానికి నివేదిక తయారు చేసి...

Read Full Article

Share with friends