Chitram news
Newspaper Banner
Date of Publish : 16 June 2025, 10:35 am Editor : Chitram news

ఖాప్రి గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంఎల్ఏ పాయల్ శంకర్

ఖాప్రి గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంఎల్ఏ పాయల్ శంకర్

చిత్రం న్యూస్,  జైనథ్:  జైనథ్  మండలం ఖాప్రి గ్రామంలో ఆనారోగ్యం కారణంగా ఇటివలే మరణించిన కన్నాజి కిష్టన్న, మహిళా రైతు కుసుమ రుక్మాబాయి కుటుంబాలను MLA పాయల్ శంకర్ సోమవారం పరామర్శించి వారి కుటుంబలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.వారి ఆత్మ శాంతి కలుగాలని దేవున్ని ప్రార్థించారు. MLA వెంట జైనథ్ మండలం BJp అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు కుసుమ రామన్న, దంతెల  రవీందర్, దూర్ల సురేష్ తదితరులు ఉన్నారు.