ప్రజా సంక్షేమ విధానాలే కూటమి ప్రభుత్వానికి గీటురాళ్లు
ప్రజా సంక్షేమ విధానాలే కూటమి ప్రభుత్వానికి గీటురాళ్లు *ఎమ్మెల్యే బడేటి చంటి చిత్రం న్యూస్, ఏలూరు:రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలు, ప్రజాసంక్షేమ విధానాలే కూటమి ప్రభుత్వ పాలనకు గీటురాళ్ళని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయ్యింది. ఈ ఏడాదిలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ వచ్చామన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం ఏలూరు ఆర్ఆర్ పేటలోని నందమూరి తారక రామారావు మున్సిపల్ పార్క్ వద్ద నిర్మించిన...