Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

ప్రభుత్వ విద్య నాణ్యమైన విద్య

ప్రభుత్వ విద్య నాణ్యమైన విద్య

చిత్రం న్యూస్, శంకరపట్నం: మండలంలోని ZPHS కన్నాపూర్. MPPS ముత్తారం పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం బడిబాట నిర్వహించారు. ముత్తారం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి , ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలని కోరారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన ఉందన్నారు. ఈ కార్య్రమంలో కన్నాపుర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవన్ రెడ్డి, ముత్తారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్,చంద్రమౌళి,రామానంద తీర్థ, కుమారస్వామి , అంజనీ దేవి, అంగన్ వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments