Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏపీ ఎంసెట్ లో మోక్షిత్ సాయి జయంత్ 467 ర్యాంకు 

ఏపీ ఎంసెట్ లో మోక్షిత్ సాయి జయంత్ 467 ర్యాంకు  *అభినందించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు చిత్రం న్యూస్, ఏలూరు:  భీమడోలు ఏఎంసి చైర్మన్ శేషపు శేషగిరి  కుమారుడు శేషపు మోక్షిత్ సాయి జయంత్ ను అప్కాబ్ చైర్మన్, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అభినందించారు. ఏపీ ఎంసెట్ లో మోక్షిత్ సాయి జయంత్ 467 ర్యాంకు సాధించారు.

Read Full Article

Share with friends