Chitram news
Newspaper Banner
Date of Publish : 08 June 2025, 3:50 pm Editor : Chitram news

ఏపీ ఎంసెట్ లో మోక్షిత్ సాయి జయంత్ 467 ర్యాంకు 

ఏపీ ఎంసెట్ లో మోక్షిత్ సాయి జయంత్ 467 ర్యాంకు 

*అభినందించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు

చిత్రం న్యూస్, ఏలూరు:  భీమడోలు ఏఎంసి చైర్మన్ శేషపు శేషగిరి  కుమారుడు శేషపు మోక్షిత్ సాయి జయంత్ ను అప్కాబ్ చైర్మన్, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అభినందించారు. ఏపీ ఎంసెట్ లో మోక్షిత్ సాయి జయంత్ 467 ర్యాంకు సాధించారు.