ఏపీ ఎంసెట్ లో మోక్షిత్ సాయి జయంత్ 467 ర్యాంకు
*అభినందించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు
చిత్రం న్యూస్, ఏలూరు: భీమడోలు ఏఎంసి చైర్మన్ శేషపు శేషగిరి కుమారుడు శేషపు మోక్షిత్ సాయి జయంత్ ను అప్కాబ్ చైర్మన్, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అభినందించారు. ఏపీ ఎంసెట్ లో మోక్షిత్ సాయి జయంత్ 467 ర్యాంకు సాధించారు.